జహీరాబాద్ లో తృటీ లో తప్పిన బస్సు ప్రమాదం

 

సంగారెడ్డి, (డైలీ రిపోర్ట్): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని తాండూర్ రోడ్డులో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి పై స్టీరింగ్ రాడ్డు విరిగిపోయి అదుపుతప్పి ప్రైవేట్ బస్సు సైడ్ వాల్ కు ఢీకొంది. పట్టణంలోని శివాలయం వద్ద నిలువున్న పిరమిన్ కంపెనీకి చెందిన బస్సు కార్మికులను తీసుకొని వెళ్లేందుకు తాండూర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి పట్టణంలోకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ ఒకరు ఉండడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్లైవుర్ బ్రిడ్జి పై సైడ్ వాళ్లకు ఢీకొని ఒక టైరు బయటకు రావడం జరిగింది. ప్రమాదం జరగడంతో ఫ్లైఓవర్ బ్రిడ్జిపై భారీ ట్రాఫిక్ సంబంధించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు