రతన్ టాటా ఇక లేరు.

హైదరాబాద్ అక్టోబర్ 10 నవ వెలుగు :

దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, పద్మవిభూషన్ గ్రహీత, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో అక్టోబర్ 9 బుధవారం ఆయన తుది శ్వాస విడిచారు. రతన్ టాటా మృతితో దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రధాని మోడీ నుండి చాలా మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మాత్రమే కాకుండా సినిమా పరిశ్రమలోని ప్రముఖులు, భారతదేశం, విదేశాల నుండి ఈ ప్రముఖ పారిశ్రామికవేత్తకు నివాళులర్పించారు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు