మల్యాల : అక్టోబర్ 11 నవ వెలుగు :
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ శుక్రవారం ముత్యంపేట హనుమాన్ గుడి వద్దగల దుర్గాదేవిని దర్శించుకున్నారు.కమిటీ సభ్యులు సన్మానించారు.ఆయన వెంట మండల కాంగ్రెస్ నాయకులు కందరి ముత్యం రెడ్డి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు సంత నిరంజన్ రెడ్డి, యాళ్ళ అభిషేక్ ఉన్నారు.
Post Views: 14