పెగడపల్లి జూన్ 9 : ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవి వచ్చిన సందర్భంగా సోమవారం పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. బాణా సంచా పేల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బుర్ర రాములు గౌడ్, సందీప్ మల్లారెడ్డి దుర్గాప్రసాద్ తిరుపతి, కట్ల సత్తయ్య, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 8