జపాన్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మూడు రోజుల పర్యటన ప్రారంభం. ఆయనతో పాటు పర్యటనలో పాల్గొంటున్న ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కే.రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి డి.రోనాల్డ్ రోస్, సింగరేణి సిఎండీ ఎన్.బలరామ్.